ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బురద నీటిలోనే పుణ్యస్నానాలు...రాజమండ్రిలో భక్తుల ఇక్కట్లు

ABN, First Publish Date - 2020-02-21T17:06:26+05:30

బురద నీటిలోనే పుణ్యస్నానాలు...రాజమండ్రిలో భక్తుల ఇక్కట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: మహాశివరాత్రిని పురస్కరించుకుని గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే గోదావరిలో నీటి మట్టం తగ్గటం వల్ల బురద నీటిలోనే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రాజమండ్రి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్‌లో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. మహాశివరాత్రి కోసం నిన్న డొంకరాయి రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు సీలేరు జలాలు రాజమండ్రికి చేరుకునే అవకాశం ఉంది. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులుకు గురవుతున్నారు. స్నానఘట్టాల్లోనూ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. 



Updated Date - 2020-02-21T17:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising