ఇంద్రకీలాద్రిపై ముగిసిన మహా రుద్ర యాగం
ABN, First Publish Date - 2020-09-24T20:26:44+05:30
విజయవాడ: పూర్ణాహుతి కార్యక్రమంతో ఇంద్రకీలాద్రిపై మహారుద్ర యాగం ముగిసింది.
విజయవాడ: పూర్ణాహుతి కార్యక్రమంతో ఇంద్రకీలాద్రిపై మహారుద్ర యాగం ముగిసింది. కరోనా నివారణ కావాలని, ప్రజల్లో శాంతి కలగాలని కోరుతూ గత ఐదు రోజుల నుంచి ఇంద్రకీలాద్రిపై యాగం నిర్వహిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో స్థానచార్యలు రుత్వికులు, వేద పండితులు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-24T20:26:44+05:30 IST