ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం తీరుకు నిరసనగా రైతులు రోడ్డెక్కారు: మధు

ABN, First Publish Date - 2020-11-21T18:20:35+05:30

విజయవాడ: ప్రధాని మోదీ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ.. ప్రజలను గాలికి వదిలేస్తున్నారని సీపీఎం నేత మధు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రధాని మోదీ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ.. ప్రజలను గాలికి వదిలేస్తున్నారని సీపీఎం నేత మధు తెలిపారు. కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా రైతులు, కార్మికులు రోడ్డెక్కారన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారని మధు తెలిపారు. 

Updated Date - 2020-11-21T18:20:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising