ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డా.సుధాకర్‌ విషయంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం: మాధవ్

ABN, First Publish Date - 2020-05-23T20:23:57+05:30

డాక్టర్ సుధాకర్‌ విషయంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితి ఉందని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: డాక్టర్ సుధాకర్‌ విషయంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రజల రక్తం తాగి ప్రభుత్వం డబ్బులు సంపాదించాలని చూస్తోందని, బిల్డ్‌ ఏపీ పేరుతో బినామీలకు ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భూముల అమ్మకాలను నిలుపుదల చేయాలని మాధవ్‌ కోరారు.

Updated Date - 2020-05-23T20:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising