ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వింత వ్యాధి: లోకేష్

ABN, First Publish Date - 2020-12-06T16:18:11+05:30

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వింత వ్యాధి: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఏలూరులో వింత వ్యాధి బారిన పడ్డారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. వైద్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చిన్నారుల చికిత్సపై వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-06T16:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising