ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని ప్రాంతంలోనే లోకేష్ ఓడిపోయారు: సుచరిత

ABN, First Publish Date - 2020-07-04T23:57:18+05:30

రాజధాని ప్రాంతంలోనే టీడీపీ నేత నారా లోకేష్ ఓడిపోయారని హోంమంత్రి సుచరిత తెలిపారు. అమరావతిలో రెండు, మూడు బిల్డింగ్‌లు తప్ప అభివృద్ధి లేదని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని ప్రాంతంలోనే టీడీపీ నేత నారా లోకేష్ ఓడిపోయారని హోంమంత్రి సుచరిత తెలిపారు. అమరావతిలో రెండు, మూడు బిల్డింగ్‌లు తప్ప అభివృద్ధి లేదని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రాయసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సుచరిత ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే.. హత్య కేసులో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేస్తే కులం రంగు అంటిస్తున్నారని తుప్పుబట్టారు. ఆధారాలు లేకుండా మాజీ మంత్రులను అరెస్ట్ చేయలేదని సుచరిత చెప్పారు.

Updated Date - 2020-07-04T23:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising