లాక్డౌన్ ‘బిల్లులు’ చెల్లించవద్దు: టీడీపీ
ABN, First Publish Date - 2020-05-13T16:43:58+05:30
లాక్డౌన్ ‘బిల్లులు’ చెల్లించవద్దు: టీడీపీ
అమరావతి(ఆంధ్రజ్యోతి): ‘‘లాక్డౌన్ సమయంలో అసలే ఆదాయాలు అడుగంటిపోయాయి. ఈ స్థితిలో రెండు మూడు రెట్లు పెరుగుతూ విద్యుత్ బిల్లులు రావడం దారుణం. అవాంఛనీయంగా వచ్చిన ఆ బిల్లులను చెల్లించవద్దు’’ అని తెలుగుదేశం పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది.
Updated Date - 2020-05-13T16:43:58+05:30 IST