ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 31 వరకు లాక్‌డౌన్‌ విధించాలి: చింతా మోహన్‌

ABN, First Publish Date - 2020-04-12T07:41:31+05:30

కరోనాను సమర్ధంగా ఎదరుర్కోవాలంటే మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ సూచించారు. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని, అది పది నాగుపాముల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, ఏప్రిల్‌11(ఆంధ్రజ్యోతి): కరోనాను సమర్ధంగా ఎదరుర్కోవాలంటే మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ సూచించారు. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని, అది పది నాగుపాముల కాటుతో సమానమని హెచ్చరించారు. వెంటిలేటర్లు కూడా ఉపయోగపడవని, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమని, చైనా 70 రోజుల లాక్‌డౌన్‌ ఫలితాలను పరిశీలించి అయినా మనం కొనసాగించాలని ఆయన కోరారు.


Updated Date - 2020-04-12T07:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising