ఎల్జీ పాలీమర్స్ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2020-06-16T18:21:31+05:30
అమరావతి: ఎల్జీ పాలీమర్స్ వ్యవహారంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
అమరావతి: ఎల్జీ పాలీమర్స్ వ్యవహారంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. మరికొన్ని పిటిషన్లు దాఖలు చేసేందుకు ఎల్జీ పాలిమర్స్ తరుపు న్యాయవాది సమయం కోరారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
Updated Date - 2020-06-16T18:21:31+05:30 IST