ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చాలా తీవ్రమైన ప్రమాదం: సీపీఐ నేత మూర్తి

ABN, First Publish Date - 2020-05-10T01:37:29+05:30

విశాఖ ఘటనను చాలా చిన్నదిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని, అమరావతిని అందుకే తెరపైకి తెచ్చారని సీపీఐ నేత మూర్తి చెప్పారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చాలా తీవ్రమైన ప్రమాదమని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విశాఖ ఘటనను చాలా చిన్నదిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని, అమరావతిని అందుకే తెరపైకి తెచ్చారని సీపీఐ నేత మూర్తి చెప్పారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చాలా తీవ్రమైన ప్రమాదమని అన్నారు. ఇంకా 54 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, గ్యాస్‌ ప్రభావంతో ఈరోజు ఓ చిన్నారి ఆస్పత్రిలో చేరిందని తెలిపారు. రాజధాని వైపు చర్చను మళ్లించి విశాఖ ఘటనను తప్పిస్తున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. కొన్ని వేలమందిపై గ్యాస్‌ ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని, ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాల్లో జలవనరులన్నీ కలుషితమయ్యాయని చెప్పారు. యాజమాన్యంపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని మూర్తి ప్రశ్నించారు.

Updated Date - 2020-05-10T01:37:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising