ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులకు 22 వరకూ రిమాండ్

ABN, First Publish Date - 2020-07-08T20:13:30+05:30

విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కేసుకు సంబంధించి 12 మంది నిందితులను నేడు జూమ్ యాప్ ద్వారా పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కేసుకు సంబంధించి 12 మంది నిందితులను నేడు జూమ్ యాప్ ద్వారా పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచారు. నిందితులకు ఈ నెల 22 వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. కాసేపట్లో 12 మంది నిందితులను పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. 

Updated Date - 2020-07-08T20:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising