ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ

ABN, First Publish Date - 2020-03-29T21:32:37+05:30

సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ పేరుతో ప్రజల్ని పోలీసులు అసౌకర్యానికి గురిచేస్తున్నారని, రబీ పంట కోసం నిరంత పర్యవేక్షణ అవసరమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ పేరుతో ప్రజల్ని పోలీసులు అసౌకర్యానికి గురిచేస్తున్నారని, రబీ పంట కోసం నిరంత పర్యవేక్షణ అవసరమన్నారు. పశువుల మేత కోసం గ్రామాల్లో తిరగాల్సిన అవసరం ఉంటుందని, వ్యవసాయ పనులకు హాజరయ్యే రైతులకు ఇబ్బంది కలిగించొద్దని లేఖలో కన్నా లక్ష్మీనారాయణ కోరారు.

Updated Date - 2020-03-29T21:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising