ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రమేశ్‌ ఆస్పత్రిని దోషిని చేయొద్దు

ABN, First Publish Date - 2020-08-12T09:23:48+05:30

విజయవాడ స్వర్ణప్యాలె్‌సలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమైనదని, అయితే, ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీజీపీకి భారత వైద్య సంఘం లేఖ

విజయవాడ ఆగస్టు 11: విజయవాడ స్వర్ణప్యాలె్‌సలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమైనదని, అయితే, ఈ ఘటనలో రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యాన్ని, వైద్య సిబ్బందిని దోషులను చేయడం తగదని భారత వైద్య సంఘం(ఐఎంఏ) పేర్కొంది. ఈ మేరకు ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌వీకే ప్రసాద్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ పి.ఫణీందర్‌ మంగళవారం డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. ఈ లేఖను పత్రికలకు విడుదల చేశారు.

Updated Date - 2020-08-12T09:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising