ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు సోమువీర్రాజు లేఖ.. పథకంపై అభ్యంతరం

ABN, First Publish Date - 2020-11-27T02:25:47+05:30

సీఎం జగన్మోహన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ రాశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్మోహన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ రాశారు. ‘కేంద్ర పథకాన్ని.. జగనన్న తోడు పథకంగా ప్రకటించడాన్ని ఖండిస్తున్నాం. లాక్‌డౌన్ సమయంలో చేతివృత్తులవారు ఉపాధి కోల్పోయారు. కనీసం ప్రధాని ఫొటో కూడా పెట్టకుండా ప్రచారం‌ చేసుకుంటారా? ప్రభుత్వం వెంటనే జగనన్న తోడు పథకం పేరును ఉపసంహరించుకోవాలి.  కేంద్ర పథకాలను ఉపయోగించినప్పుడు ప్రధాని మోడీ చిత్రాలను ఉంచాలి’ అని సోము వీర్రాజు లేఖలో డిమాండ్ చేశారు.

Updated Date - 2020-11-27T02:25:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising