ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో వామపక్షాల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2020-06-04T05:30:00+05:30

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలపట్నంలో ప్రజా సంఘాలు, వామపక్షాలు ఆందోళన చేపట్టారు. ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలపట్నంలో ప్రజా సంఘాలు, వామపక్షాలు ఆందోళన చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్‌ను తరలించాలని పౌరసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. పౌర సంఘాల నేతలకు, పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. కరోనా నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు చేయకూడదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎల్జీ పాలిమర్స్‌లో 14 మంది చనిపోయినా... కంపెనీ ప్రతినిధులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదంటూ పౌరసంఘాల నేతలు నిలదీశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై ఏదైతే చెప్పిందో వాటిని ప్రజలకు వివరిస్తున్నామని పౌర సంఘాల నేతలు స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising