నెల్లూరు జిల్లాలో కీచక లెక్చరర్ బాగోతం
ABN, First Publish Date - 2020-05-27T02:23:49+05:30
జిల్లాలో కీచక లెక్చరర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్షిప్ పేరుతో 15 మంది యువతులను ప్రశాంత్ ట్రాప్ చేశారు. అంతేకాడు యువతుల..
నెల్లూరు: జిల్లాలో కీచక లెక్చరర్ ప్రశాంత్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్షిప్ పేరుతో 15 మంది యువతులను ట్రాప్ చేశాడు. అంతేకాదు యువతుల ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రశాంత్ వేధింపులు తాళలేక దిశా పీఎస్లో యువతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లెక్చరర్ ప్రశాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Updated Date - 2020-05-27T02:23:49+05:30 IST