ఐనవోలులో లేఅవుట్లు.. ఆందోళనలో రాజధాని ప్రాంత రైతులు
ABN, First Publish Date - 2020-04-07T19:06:54+05:30
అమరావతి: పేదలకు సెంటు భూమి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా.. ఐనవోలులో ప్రభుత్వ పెద్దలు లేఅవుట్లు వేయిస్తున్నారు.
అమరావతి: పేదలకు సెంటు భూమి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా.. ఐనవోలులో ప్రభుత్వ పెద్దలు లేఅవుట్లు వేయిస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం లెక్క చేయకుండా లే అవుట్లు వేయిస్తున్నారని రాజధాని జేఏసీ ఆరోపిస్తోంది.
Updated Date - 2020-04-07T19:06:54+05:30 IST