ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ ప్రభుత్వంలో 70 ఏళ్లకు సరిపడా దాడులు జరిగాయి’

ABN, First Publish Date - 2020-09-29T20:43:12+05:30

వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో దళితులపై దాడులు 70 ఏళ్లకు సరిపడా జరిగాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో దళితులపై దాడులు 70 ఏళ్లకు సరిపడా జరిగాయని లాయర్ శ్రావణ్ విమర్శించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రొద్భలంతోనే జడ్జి రామకృష్ణ తమ్ముడిపై దాడి చేశారని విమర్శించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


దళితులపై దాడులకు నిరసనగా అక్టోబర్ 2న ఛలో మదనపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చామని న్యాయవాది శ్రావణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి దళితులు, ప్రజాస్వామ్యవాదులంతా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. జడ్జి రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు స్క్రిప్టును చదవాల్సిన అవసరం తమకు లేదని శ్రావణ్‌ అన్నారు.

Updated Date - 2020-09-29T20:43:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising