ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పు ఏజెన్సీలో ఘోరం.. బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునక

ABN, First Publish Date - 2020-08-21T01:39:35+05:30

తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.! చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునిగిపోయింది.!. లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం. చీకటి కావడంతో లాంచీలో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ లాంచీలో ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియట్లేదని త్వరలోనే వివరాలు తెలియజేస్తాన్నారు. 


కాగా.. వరద బాధితులకు ముగ్గురు వ్యక్తులు లాంచీలో నిత్యవసర వస్తువులు పంచి వస్తుండగా చింతూరు బ్రిడ్జి వద్ద లాంచీ బ్రిడ్జిని ఢీ కొని మునిగిపోయినట్లు తెలియవచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గత నాలుగైదు రోజులుగా గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే ఉధృతి ఉంటుందని తెలుస్తోంది.

Updated Date - 2020-08-21T01:39:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising