ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్తీక మాసం ఆఖరి రోజు.. పోటెత్తిన భక్తులు..

ABN, First Publish Date - 2020-12-15T16:22:24+05:30

కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు. పోలి స్వర్గానికి పంపడంతో కార్తీక మాసం ముగిస్తుంది. భక్తులు కృష్ణానది ఒడ్డున అరటి డోప్పలలో కార్తీక దీపాలను వెలిగించి నదిలోకి వదిలి నమస్కరిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి భక్తులు నదిలో స్నానమాచరించి కార్తీక దీపాలను వదులుతున్నారు. కార్తీక దామోదరుడికి విశేషంగా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలుతో  పూజలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-12-15T16:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising