ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌, మంత్రుల మానసిక స్థితిని కోర్టు ప్రశ్నించింది: బీజేపీ నేత

ABN, First Publish Date - 2020-05-26T23:21:46+05:30

సోషల్‌ మీడియాలో న్యాయస్థానాలను కించపరచడం తగదు..ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ కోర్టులపై ఇలా మాట్లాడడం సరికాదని బీజేపీ నేత లంకా దినకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సోషల్‌ మీడియాలో న్యాయస్థానాలను కించపరచడం తగదు..ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ కోర్టులపై ఇలా మాట్లాడడం సరికాదని బీజేపీ నేత లంకా దినకర్‌ అన్నారు. శాసనసభ, న్యాయవ్యవస్థపై వైసీపీ నేతలకు గౌరవం లేదన్నారు. సీఎం జగన్‌, మంత్రుల మానసిక స్థితిని కోర్టు ప్రశ్నించిందని పేర్కొన్నారు. తప్పును సమీక్షించుకోకుండా న్యాయవ్యవస్థలపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసినట్లు కోర్టులపై చేస్తే కుదరదన్నారు. 

Updated Date - 2020-05-26T23:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising