ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీలో జగన్‌ మాట్లాడింది మర్చిపోయారా?: లంకా దినకర్

ABN, First Publish Date - 2020-05-25T23:35:40+05:30

దేవుడి ఆస్తులు అమ్మితే పాపం తగులుతుందని అసెంబ్లీలో జగన్‌ మాట్లాడింది మర్చిపోయారా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దేవుడి ఆస్తులు అమ్మితే పాపం తగులుతుందని అసెంబ్లీలో జగన్‌ మాట్లాడింది మర్చిపోయారా? అని బీజేపీ నేత లంకా దినకర్‌ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌ తెచ్చిన జీవోని అడ్డుపెట్టుకుని ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానిది ద్వంద్వ వైఖరన్నారు. తిరుమల చుట్టూ అన్యమత ప్రార్థనామందిరాలు ఏర్పాటు చేశారని చెప్పారు. హిందూ ఆచార సాంప్రదాయాలపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆస్తుల్ని సంరక్షించడం చేతకాని వాళ్లు బోర్డులో అవసరమా? అని ప్రశ్నించారు. బోర్డు చైర్మన్లు, సభ్యులు ప్రభుత్వానికి తాబేదార్లుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-25T23:35:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising