ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: ఆక్రమణకు గురైన దళితుల భూములు

ABN, First Publish Date - 2020-06-01T19:45:03+05:30

గుంటూరు: పెదకూరపాడు నియోజకవర్గంలో దళితుల భూములు ఆక్రమణకు గురయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పెదకూరపాడు నియోజకవర్గంలో దళితుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. అచ్చంపేట మండలం కోనూరులో అధికార పార్టీ నేతలు భూఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు  పలు శాఖల అధికారులు సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. విషయం వెలుగులోకి రావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మీ భూములకు ఆధారాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి పంపిస్తానన్న తహశీల్దార్ తెలిపారు. 


Updated Date - 2020-06-01T19:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising