ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

ABN, First Publish Date - 2020-12-06T05:05:18+05:30

మండలంలోని ఉయ్యాలవాడ గ్రామా నికి చెందిన గొల్ల రాజు (27) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, డిసెంబరు 5: మండలంలోని ఉయ్యాలవాడ గ్రామా నికి చెందిన గొల్ల రాజు (27) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందారు. ఓ రైతు పొలంలో మోటారు కనెక్షన్‌ ఇవ్వడానికి కరెంటు పోల్‌ ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు భార్య, పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising