ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-02-08T11:06:43+05:30

మండలంలోని కడమలకాల్వకు చెందిన మనీషా(20) ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ కీర్తి కథనం మేరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండి ఆత్మకూరు, పిబ్రవరి 7: మండలంలోని కడమలకాల్వకు చెందిన మనీషా(20) ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ కీర్తి కథనం మేరకు.. ఆళ్ళగడ్డ మండలం బత్తలూరు మనీషాకు, కడమలకాల్వ శ్రీనివాసులుకు రెండేళ్ల క్రితం పెళైంది. మనీషా బావ నారాయణ మనీషాను వేధించేవాడని, భర్త, అత్త లక్ష్మీదేవి, తోడి కోడలు రామేశ్వరమ్మ అడ్డుచెప్పేవారు కాదని, ఈ వేధింపులు భరించలేక  తమ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసకుందని మృతురాలి తండ్రి నాగశేషుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-02-08T11:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising