ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేదవతి ప్రాజెక్టును పరిశీలించిన సీఈ

ABN, First Publish Date - 2020-11-14T05:22:58+05:30

వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులను చేపట్టేందుకు నీటిపారుదల శాఖాధికారులు సర్వే చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 13: వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులను చేపట్టేందుకు నీటిపారుదల శాఖాధికారులు సర్వే చేపట్టారు. ఈ పనులను పరిశీలించేందుకు శుక్రవారం అమరావతి నుంచి సీడీవో సీఈ శ్రీనివాసు, అలాగే కర్నూలు సీఈ మురళీనాథ్‌ రెడ్డి, కర్నూలు మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి వేదవతి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే పనులు, మార్కింగ్‌ వెంటనే పూర్తి చేసి ప్రాజెక్టును నిర్మిస్తామని, దీని వల్ల వృథాగా సముద్రంలో కలిసిపోతున్న వరద నీటిని నిల్వ చేసి బీడు భూములకు తాగునీరు అందించే విధంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని సీఈ శ్రీనివాస్‌ తెలిపారు.


Updated Date - 2020-11-14T05:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising