ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురికి నీటిలోనే..

ABN, First Publish Date - 2020-11-23T05:59:18+05:30

తుంగభద్ర నదిలో తగినంత నీటి ప్రవాహం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ/అగ్రికల్చర్‌), నవంబరు 22: తుంగభద్ర నదిలో తగినంత నీటి ప్రవాహం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా నగరేశ్వర, రాఘవేంద్రమఠం, రాంబొట్ల దేవాయలయం వద్ద ఘాట్లలో ఈ పరిస్థితి ఉంది. నదిలో మునిగేందుకు కరోనా నిబంధనలు ఉన్నాయని చెబుతున్న అధికారులు.. కనీసం పిండప్రదానానికి అవసరమైన నీటిని కూడా నిల్వ చేయడంలో విఫలమయ్యారు. పెద్దలకు పిండ ప్రదానాలు చేశాక నదిలో తర్పణం చేస్తారు. ప్రస్తుతం నదిలో నీరు లేక మురికినీటిలో పారవేయాల్సి వస్తోంది. 


పెద్దల ఆత్మ శాంతించదు: శ్రీనివాస్‌, కర్నూలు

పుష్కరాలలో మరణించిన వారికి పిండప్రదానం చేస్తే వారి ఆత్మ శాంతిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇక్కడ ఘాట్‌లో పిండాలను వదిలేందుకు నీరు లేకపోవడం బాధాకరం. చివరికి నిల్వ ఉన్న మురికి నీటిలో వదలాల్సిన దుస్థితి. ఇలా అయితే పెద్దల ఆత్మ శాంతించదు. 

Updated Date - 2020-11-23T05:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising