ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2020-11-27T06:04:57+05:30

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల కోసం నిర్వహించే (ఆర్‌జీయూకేటీ సెట్‌-2020) ప్రవేశ పరీక్ష ఈ నెల 28వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని డీఈవో సాయిరాం గురువారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), నవంబరు 26: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల కోసం నిర్వహించే (ఆర్‌జీయూకేటీ సెట్‌-2020) ప్రవేశ పరీక్ష ఈ నెల 28వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని డీఈవో సాయిరాం గురువారం తెలిపారు. జిల్లాలో 7,612 మంది విద్యార్థులు ఉన్నారని,  46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష నిర్వహణకు 46 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 46 మంది డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు, 8 మంది రూట్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.  

Updated Date - 2020-11-27T06:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising