ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయండి: ఫ్యాప్టో

ABN, First Publish Date - 2020-12-10T05:37:41+05:30

ఉపాధ్యాయ బదిలీలను నిష్పక్షపాతంగా జరపాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం చేపట్టే డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని ఫ్యాప్టో నాయకులు జవహర్‌నాయక్‌, కిశోర్‌, మునిస్వామి, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, డిసెంబరు 9: ఉపాధ్యాయ బదిలీలను నిష్పక్షపాతంగా జరపాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం చేపట్టే డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని ఫ్యాప్టో నాయకులు జవహర్‌నాయక్‌, కిశోర్‌, మునిస్వామి, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీల్లో అన్ని ఖాళీలను చూపి నిష్పక్షపాతంగా బదిలీ ప్రక్రియ జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఏసుయాదవ్‌, రాజ్‌కుమార్‌, శివకుమార్‌, విదుభూషణ్‌ తదితరులు ఉన్నారు. 


ఆళ్లగడ్డ: ఉపాధ్యాయుల బదిలీల్లో ఖాళీలను చూపించాలని ఎస్టీయూ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌ శ్రీనివాసులు డిమాండు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఖాళీలను 20 నుంచి 30 వరకు బ్లాక్‌ చేయడం వల్ల సీనియర్‌ ఉపాధ్యాయులకు నష్టం కలుగుతుందన్నారు. ఈ సమస్యపై కర్నూలు కలెక్టర్‌ కార్యాలయాన్ని గురువారం ముట్టడిస్తామని అన్నారు. 


Updated Date - 2020-12-10T05:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising