ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి నైట్‌రైడర్‌ సర్వీసు

ABN, First Publish Date - 2020-12-29T05:30:00+05:30

కర్నూలు నుంచి విజయవాడకు బుధవారం నుంచి నైట్‌రైడర్‌ సర్వీసును పునరుద్ధరిస్తున్నట్లు డిపో మేనేజర్‌ శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కర్నూలు(రూరల్‌), డిసెంబర్‌ 29: కర్నూలు నుంచి విజయవాడకు బుధవారం నుంచి నైట్‌రైడర్‌ సర్వీసును పునరుద్ధరిస్తున్నట్లు డిపో మేనేజర్‌ శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈబస్సుల్లో 15 బెర్తులు, 33 సీట్లు ఉంటాయన్నారు. చెప్పారు. కర్నూలు నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరి విజయవాడకు ఉదయం 5.50 గంటలకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి తిరిగి 10 గంటలకు బయలుదేరి కర్నూలుకు ఉదయం 5.20 గంటలకు చేరుకుంటుందన్నారు. బెర్తులలో పెద్దలకు రూ. 860, పిల్లలకు రూ. 660 చార్జీ వసూలు చేస్తారన్నారు. 

 

Updated Date - 2020-12-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising