ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతికి బయలుదేరిన పీఠాధిపతి

ABN, First Publish Date - 2020-03-16T11:04:41+05:30

తిరుపతికి బయలుదేరిన పీఠాధిపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, మార్చి 15: అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ తన శిష్యబృందంతో తిరుపతికి ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అహోబిలం వేదపండితులు ఘనంగా వీడ్కోలు పలికారు. పీఠాధిపతి అహోబిలం బ్రహోత్సవాలను పురస్కరించుకొని గత నెల 27వ తేదిన తన శిష్యబృందంతో అహోబిలం చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొని విజయవంతం చేశారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 10వ తేదిన ముగిశాయి. దీంతో ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి తమిళనాడు శ్రీరంగపట్నం చేరుకుంటారని అహోబిలం వేదపండితులు తెలిపారు.

Updated Date - 2020-03-16T11:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising