ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి ఎన్నికల పరిశీలకుడిగా నాగేశ్వరరావు యాదవ్‌

ABN, First Publish Date - 2020-12-01T06:21:08+05:30

గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ను నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 30: గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌, ఆ పార్టీ  రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ను నియమించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ తనపై  నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.  పార్టీ నాయకులు సర్వేపల్లి సోమిరెడ్డి, చంద్రమోహన్‌ రెడ్డిని ఇటీవల కలిశానని,  తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని అన్నారు. 

Updated Date - 2020-12-01T06:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising