ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాశిరెడ్డినాయన ఆశ్రమంలో చోరీ

ABN, First Publish Date - 2020-09-19T10:10:46+05:30

రేవనూరు పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలోని కలుగొట్ల గ్రామంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రూ.50 వేలు చోరీ చేశారు. ఎస్‌ఐ సత్యనారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భోజనం చేస్తుండగా రూ.50 వేలు అపహరణ


కోవెలకుంట్ల, సెప్టెంబరు 18: రేవనూరు పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలోని కలుగొట్ల గ్రామంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రూ.50 వేలు చోరీ చేశారు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంజామల మండలం ఆకుమళ్ల గ్రామానికి చెందిన అనిమిరెడ్డి అనే వ్యక్తి గోస్పాడు మండలం ఎం.కృష్ణాపురం గ్రామంలోని తన భార్యకు చెందిన రూ.70వేలను సంచిలో పెట్టుకొని తిరిగి ఆకుమళ్ల గ్రామానికి వెళ్తూ కలుగొట్ల గ్రామంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద భోజనం చేయడానికి ఆగాడు.


భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చేయి సంచిలో ఉన్న రూ.50వేలను అపహరించారని బాధితుడు రేవనూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-09-19T10:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising