ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైల్వేలో ప్రైవేటీకరణను ఆపాలి’

ABN, First Publish Date - 2020-07-06T10:56:05+05:30

రైల్వే రంగంలో ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), జూలై 5: రైల్వే రంగంలో ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం కేకే భవన్‌లో జరిగిన రైస్‌మిల్‌ డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బాబు, బాషా, ఆచారి, మధు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-06T10:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising