ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రాక్షసత్వానికి హద్దులు లేవా?

ABN, First Publish Date - 2020-12-01T06:18:51+05:30

రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు పేట్రేగి పోతున్నారని, వీళ్ల రాక్షస త్వానికి హద్దు లేకుండాపోయిందని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.   ఆలయ పూజారులనే చితకబాదారు  
  2.    సోమిశెట్టి వెంకటేశ్వర్లు  


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 30: రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు పేట్రేగి పోతున్నారని, వీళ్ల రాక్షస త్వానికి హద్దు లేకుండాపోయిందని   కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ బండి ఆత్మకూరు మండలం ఓం కారం క్షేత్రంలో అర్చకులపై చైర్మన్‌ ప్రతాపరెడ్డి దాడి చేశాడని ఆరోపించారు.  ఎస్పీ వెంటనే  దృష్టి సారించి ఆలయ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-12-01T06:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising