ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయంలో దొంగలు పడ్డారు

ABN, First Publish Date - 2020-11-26T05:55:53+05:30

మండల పరిధిలోని జి.ఎర్రగుడి గ్రామ సచివాలయంలో దొంగలు పడి కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులను ఎత్తుకెళ్లినట్లు జొన్నగిరి ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.   కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువుల చోరీ  


తుగ్గలి, నవంబరు 25: మండల పరిధిలోని జి.ఎర్రగుడి గ్రామ సచివాలయంలో దొంగలు పడి కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులను ఎత్తుకెళ్లినట్లు జొన్నగిరి ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. బుధవారం తెల్లవారుజామున జి.ఎర్రగుడి సచివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి మూడు కంప్యూటర్లు, సీపీయులు, ఎలక్ట్రికల్‌ వస్తువులు ఎత్తుకెళ్లారని సచివాలయ సిబ్బంది జొన్నగిరి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలానికి వెళ్లి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ వస్తువుల్లో కొన్ని ఉన్నత పాఠశాల ఆవరణలో దొరికినట్లు తెలిపారు. సచివాలయంలో దొంగలించిన వస్తువుల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపారు.  

Updated Date - 2020-11-26T05:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising