ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొడ్డలితో దాడి

ABN, First Publish Date - 2020-12-16T05:25:13+05:30

మండలంలోని ఆలమూరు గ్రామంలో వైసీపీ నాయకుడు పత్తి సత్యనారాయణపై అదే గ్రామానికి చెందిన ఉసేన్‌బాషా అలియాస్‌ బాషా మంగళవారం రాత్రి గొడ్డలితో దాడి చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రవరం, డిసెంబరు 15: మండలంలోని ఆలమూరు గ్రామంలో వైసీపీ నాయకుడు పత్తి సత్యనారాయణపై అదే గ్రామానికి చెందిన ఉసేన్‌బాషా అలియాస్‌ బాషా మంగళవారం రాత్రి గొడ్డలితో దాడి చేశాడు. ఇంట్లో పూజ చేసుకుంటుండగా జరిగిన దాడిలో సత్యనారాయణపై గాయపడ్డాడు. బంధువులు ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి గ్రామానికి చేరుకుని ఘటన వివరాలపై ఆరా తీశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నిందితుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-12-16T05:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising