ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో గాయాలు

ABN, First Publish Date - 2020-12-03T05:42:31+05:30

కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గోవిందపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శిరివెళ్లకు చెందిన మహమ్మద్‌ రఫి తీవ్రంగా గాయపడ్డాడని ఎస్‌ఐ సూర్యమౌలి బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిరివెళ్ల, డిసెంబరు 2: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గోవిందపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శిరివెళ్లకు చెందిన మహమ్మద్‌ రఫి తీవ్రంగా గాయపడ్డాడని ఎస్‌ఐ సూర్యమౌలి బుధవారం తెలిపారు. మహమ్మద్‌ రఫి నంద్యాలలో గౌండా పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా కారు అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బోరెడ్డి నాగేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 











Updated Date - 2020-12-03T05:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising