ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయమైన పరిహారం ఇస్తాం

ABN, First Publish Date - 2020-10-24T11:05:32+05:30

ఏపీఐఐసీలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామని ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవో వెంకటేశ్వర్లు ఏపీఐఐసీ జోనల్‌  మేనేజర్‌ నారాయణమ్మ


ఓర్వకల్లు, అక్టోబరు 23: ఏపీఐఐసీలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామని ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఓర్వకల్లులోని పొదుపులక్ష్మి ఐక్యసంఘం భవనంలో రైతులతో సమావేశం నిర్వహించారు.  మీదివేముల, గుట్టపాడు, బ్రాహ్మణపల్లె, కన్నమడకల గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నారాయణమ్మ మాట్లాడుతూ రైతులు చెప్పిన ప్రతి అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.  ఎకరాకు రూ.5 లక్షలు చెల్లిస్తామని తెలిపారు. తహసీల్దార్‌ శివరాముడు, ఆర్‌ఐలు, వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising