ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలి: టీడీపీ

ABN, First Publish Date - 2020-07-12T10:27:21+05:30

మండలంలోని హలహర్వి గ్రామంలో అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని టీడీపీ నాయకుడు, ఎల్లెల్సీ డెరెక్టర్‌ గడ్డం నారాయణరెడ్డి శనివారం కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందవరం, జూలై 11: మండలంలోని హలహర్వి గ్రామంలో అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని టీడీపీ నాయకుడు, ఎల్లెల్సీ డెరెక్టర్‌ గడ్డం నారాయణరెడ్డి శనివారం కోరారు. ఐదు నెలలుగా అధికారులు సర్వే చేసి 5 జాబితాలు ఇచ్చారని, ఈ నెల 5న తుదిజాబితా ఇచ్చి అధార్‌, ఫోటోలు తీసుకురావాలని సూచించారని అన్నారు. తహసీల్దారును కలవగా విచారించి లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని తహసీల్దారు హామీ ఇచ్చినిట్లు తెలిపారు. 30 ఏళ్లగా వామిదొడ్లు వేసుకున్నవారు తీసివేయాలని, పట్టాలు ఇస్తామని అధికారులు హమీ ఇచ్చినట్లు తెలిపారు. మరో 250మందికి మట్టాలు ఇచ్చి, న్యాయం చేయకపోతే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని, కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.

Updated Date - 2020-07-12T10:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising