ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి క్వింటం రూ.5,489

ABN, First Publish Date - 2020-12-13T05:59:54+05:30

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు స్వల్పంగా పుంజుకు న్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. స్వల్పంగా పెరిగిన ధర 


ఆదోని(అగ్రికల్చర్‌), డిసెంబరు 12: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు స్వల్పంగా పుంజుకు న్నాయి. గత వారంతో పోల్చితే రూ.150 పెరిగి,  శనివారం గరిష్టంగా క్వింటం రూ.5,489 పలి కింది. ధరలు పెరుగు తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు పెరగడంతో పోటీ పెరిగి  ధరలు పెరిగాయని తెలుస్తోంది. శనివారం 7,331 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ఠంగా రూ.3,466, గరిష్ఠంగా రూ.5489 పలికింది. 

Updated Date - 2020-12-13T05:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising