ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారు దేశంలో ఉండేందుకు అనర్హులు

ABN, First Publish Date - 2020-04-05T17:55:41+05:30

కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేవారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యసభ సభ్యుడు  టీజీ వెంకటేశ్‌ 


కర్నూలు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేవారు దేశంలో ఉండడానికి అనర్హులని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. ఢిల్లీ జమాత్‌కు పోయివచ్చిన వారు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉన్నారని, వీరి ద్వారానే కరోనా వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. అంతకు ముందు మత కల్లోలాలు జరిగిన ఢిల్లీలోనే మత సమావేశాలకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కోవడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయన్నారు. దానిని అభినందించకుండా దీపాలు వెలిగించాలనడం మీద రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. కరోనా వ్యాప్తి కారణమైనవారు దేశంలో ఉండేందును అనర్హులని అన్నారు. 

Updated Date - 2020-04-05T17:55:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising