ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-12-04T05:19:37+05:30

గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మండల అధికారులు కృషి చేయాలని నంద్యాల సబ్‌కలెక్టర్‌ కల్పనాకుమారి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. నంద్యాల సబ్‌కలెక్టర్‌ కల్పనాకుమారి


మహానంది, డిసెంబరు 3: గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మండల అధికారులు కృషి చేయాలని నంద్యాల సబ్‌కలెక్టర్‌ కల్పనాకుమారి ఆదేశించారు. గురువారం మహానంది మండలం గాజులపల్లి పంచాయతీ పరిధిలోని ఆంజనేయపురం కొట్టాల, బుచ్చమ్మతోపులోని గిరిజన కాలనీలలో సబ్‌కలెక్టర్‌ సందర్శించారు. మురుగు కాలువలు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా గురించి గిరిజనులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం అధికారులతో సబ్‌కలెక్టర్‌ సమస్యలపై చర్చించారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఎంపీడీవో సుబ్బరాజు, పంచాయితీ కార్యదర్శులు వెంకటయ్య, శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising