ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరిన్ని బస్సులు: ఆర్‌ఎం

ABN, First Publish Date - 2020-06-06T09:24:07+05:30

ఆర్టీసీ కర్నూలు రీజియన్‌లో మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ టి.వెంకటరామం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(రూరల్‌) జూన్‌ 05 : ఆర్టీసీ కర్నూలు రీజియన్‌లో మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ టి.వెంకటరామం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 21న ప్రజారవాణాను 126 బస్సులతో ప్రారంభించామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సులను తిప్పనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 260 బస్సులను తిప్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, బనగానపల్లె, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, డోన్‌, పత్తికొండ, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల వంటి డిపోల నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సును నడుపున్నట్లు తెలిపారు. వాటితో పాటు కర్నూలు నుంచి విజయవాడ, వైజాగ్‌, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కూడ బస్సులను తిప్పుతున్నామని తెలిపారు. దూర ప్రాంతాలకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించామన్నారు.

Updated Date - 2020-06-06T09:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising