ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఘోర ప్రమాదం

ABN, First Publish Date - 2020-07-19T16:24:07+05:30

కర్నూలు : జిల్లాలోని మంత్రాలయం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : జిల్లాలోని మంత్రాలయం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే బైక్‌పై భార్యా పిల్లలతో ఐదుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బైక్  డివైడర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్నాటకలోని రాయచూరు జిల్లా తుంగభద్రకు చెందిన వారిగా పొలీసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-19T16:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising