ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దె ఇవ్వలేదని గ్రామ సచివాలయానికి తాళం

ABN, First Publish Date - 2020-05-27T15:03:01+05:30

మండలంలోని మసీదుపురం గ్రామంలో గ్రామ సచివాలయం మూతపడింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూతపడ్డ మసీదుపురం గ్రామ సచివాలయం


ఎమ్మిగనూరు(కర్నూలు): మండలంలోని మసీదుపురం గ్రామంలో గ్రామ సచివాలయం మూతపడింది. సచివాలయం అద్దె చెల్లించలేదని యజమాని తాళం వేశారు. దీంతో మంగళవారం గ్రామ సచివాలయ అధికారులు కందనాతి గ్రామంలో ఉన్న సచివాలయంలో విధులకు హాజరయ్యారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ సెక్రటరీ తబితను వివరణ కోరగా సచివాలయం ప్రారంభంలో భవనానికి అద్దె కట్టాల్సిన అవసరం లేదన్నారని, ప్రస్తుతం అద్దెను అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

Updated Date - 2020-05-27T15:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising