ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌ యార్డు పునఃప్రారంభం

ABN, First Publish Date - 2020-07-14T10:58:43+05:30

వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నెల తర్వాత క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని(అగ్రికల్చర్‌), జూలై 13: వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నెల తర్వాత క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. సోమవారం రైతులు పత్తి, వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంట దిగుబడులను విక్రయానికి తెచ్చారు. సోమవారం పత్తి 1238 క్వింటాళ్లు రాగా కనిష్ఠంగా రూ.2829, గరిష్ఠంగా రూ.4659, వేరుశనగ 35 క్వింటాళ్లు రాగా కనిష్ఠంగా రూ.3386, గరిష్ఠంగా రూ.6079 పలికింది. ఆముదాలు 35 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ఠంగా రూ.3711, గరిష్ఠంగా రూ.3836 పలికాయి. 

Updated Date - 2020-07-14T10:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising