ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-14T05:19:48+05:30

కుటుంబ సమస్యలతో లక్ష్మీభాయి (55) అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు జొన్నగిరి ఎస్‌ఐ సురేష్‌ ఆదివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుగ్గలి, డిసెంబరు 13: కుటుంబ సమస్యలతో  లక్ష్మీభాయి (55) అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు జొన్నగిరి ఎస్‌ఐ సురేష్‌ ఆదివారం తెలిపారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మీటేతండాకు చెందిన సూర్యనారాయణ భార్య లక్ష్మీభాయి ఎవరు లేని సమయంలో పొలానికి పిచికారీ చేసేందుకు తెచ్చిన మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమెను హుటాహుటిన వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని,  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


Updated Date - 2020-12-14T05:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising