ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేసీలకు స్థానచలనం

ABN, First Publish Date - 2020-10-30T10:36:09+05:30

జిల్లాకు చెందిన ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లకు స్థానచలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లకు స్థానచలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జాయింట్‌ కలెక్టర్‌ (రైతుభరోసా, రెవెన్యూ) రవిపట్టన్‌ శెట్టిని సీఎ్‌ఫఎంఎ్‌స సీఈవోగా, జాయింట్‌ కలెక్టర్‌-2(అభివృద్ధి) రామసుందర్‌రెడ్డిని తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రైతు భరోసా, రెవెన్యూ విభాగాలకు ఫుల్‌ అడిషన్‌ ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వ ఛీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. 

Updated Date - 2020-10-30T10:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising