ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీకి మాతృవియోగం

ABN, First Publish Date - 2020-10-28T08:50:14+05:30

బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ (85) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్ల్లె, అక్టోబరు 27: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ (85) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బనగానపల్లెలో ఇంటి వద్దే డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆమె కోలుకోలేక మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గంలోని మిత్రులు, సన్నిహితులు, బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ ఇంటికి వచ్చి బీసీ సంతాపం వ్యక్తం చేశారు.


జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంటరీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి, కోవెలకుంట్ల మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ సుంకిరెడ్డి, గడ్డం నాగేశ్వరరెడ్డి, తెలుగు రాష్ట్ర రైతు అధ్యక్షుడు గడ్డం రామకృష్ణారెడ్డి, బనగానపల్లె మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ కోడి నాగరాజుయాదవ్‌, నందవరం ఆలయ మాజీ చైర్మన్‌ పీవీ కుమార్‌రెడ్డి, యాగంటి ఆలయ మాజీ చైర్మన్‌ బత్తుల బాలిరెడ్డి, జిల్లా మైనారిటీ టీడీపీ అధ్యక్షుడు జాహీద్‌హుస్సేన్‌ తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2020-10-28T08:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising